నారద వర్తమాన సమాచారం
సత్తెనపల్లి పట్టణం లో కోటి ముప్పై లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు కన్నా
సత్తనపల్లి :-
సత్తెనపల్లి పట్టణం 9వ వార్డు గుంటూరు రోడ్డు నుండి జడ్జి బంగ్లా వరకు 37 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు, అన్నా క్యాంటీన్ నుండి జగజ్జీవన్ రావు విగ్రహం వరకు 19లక్షల డెబ్భై వేల రూపాయలతో సీసీ రోడ్డు ప్లాట్ ఫామ్, గవర్నమెంట్ హాస్పటల్ నుండి మీసేవ సెంటర్ వరకు 29 లక్షల రూపాయలతో నిర్మించిన బిటీ రోడ్డు, తారకరామాసాగర్ వాకింగ్ ట్రాక్ 16 లక్షల 40 వేల రూపాయలతో అభివృద్ధి, 26వ వార్డులో శివాలయం వెనుక 11 లక్షల ఇరవై వేల రూపాయలతో సీసీ డ్రైన్స్, 19వ వార్డులో 17 లక్షల 50 వేల రూపాయలతో కల్వర్టు బ్రిడ్జి కు శంకుస్థాపన చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులుకన్నా లక్ష్మి నారాయణ
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.