నారద వర్తమాన సమాచారం
వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
అమరావతి :
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ను ఇచ్చింది.
కాగా, వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.