నారధ వర్తమాన సమాచారం
రొంపిచర్ల తహశీల్దార్ కార్యాలయంలో పి.జి.ఆర్. ఎస్ ఫిర్యాదు దారులతో మాట్లాడిన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్
రొంపిచర్ల లో తహశీల్దార్ కార్యాలయంను పల్నాడు జిల్లా కలెక్టర్ సూరజ్ సందర్శించారు, రొంపిచర్ల నుంచి పీ.జీ.ఆర్.ఎస్ కు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఫిర్యాదు దారులను కలిసి మండల తహశీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు.
రెవెన్యూ, పి.జి.ఆర్.ఎస్ కు వచ్చిన ఫిర్యాదులు,సమస్యలు సకాలంలో పరిష్కరించాలని తహశీల్దార్ బండి నిర్మలాకు సూచించారు.
ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు,పరిష్కార మార్గాలను ఎన్ని చేశారని ప్రశ్నించారు,ఇక నుండి ఈ మండలంలో ఈ సమస్య వచ్చినా వెంటనే పరిష్కార మార్గం మండల స్థాయిలో నే చూపాలని తహశీల్దార్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు స్థానిక తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.