నారద వర్తమాన సమాచారం
విద్యుత్ రాయితీ వినియోగించుకోండి.. తుది గడువు జూన్ 30 వరకు
ఏపీ విద్యుత్ మండలి విద్యుత్ వినియోగదారులకు ఇస్తున్న 50 శాతం రాయితీ ఈనెల 30న ముగుస్తుందని మాచర్ల ఈఈ ఎన్. సింగయ్య, ఏ ఏ ఓ పి. సందీప్ కుమార్, జే ఏ ఓ కె. ఆశీర్వాదం తెలిపారు. గృహ వినియోదారులు వాడుకుంటున్న అదనపు లోడు క్రమబద్ధీకరణకు విద్యుత్తు కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని తగిన చార్జీలను చెల్లించాలన్నారు. అలానే. మీ సేవ, www.apcpdcl.in వెబ్సైట్ ను ఉపయోగించుకోవచ్చు అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.