నారద వర్తమాన సమాచారం
వైఎస్ఆర్సిపి నాయకులు అంబటి రాంబాబుకి నోటీసు ఇచ్చిన సత్తెనపల్లి పోలీసులు
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు పై సత్తనపల్లి రూరల్ పోలీసులు అక్రమంగా క్రైమ్ నెంబర్ 73/2025 అక్రమంగా కేసును రిజిస్టర్ చేశారు,ఈ కేసు తాలుక వారిని రేపు(జూలై 21) సోమవారం హాజరు కావలసినదిగా సత్తెనపల్లి రూరల్ పోలీసులు గుంటూరులోని అంబటి రాంబాబు ఆఫీస్ కి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.