Tuesday, October 14, 2025

డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు

నారద వర్తమాన సమాచారం

డ్వాక్రా మహిళలకు 80% రాయితీతో డ్రోన్లు


ఆంధ్రప్రదేశ్ :

డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి. ఈ ఏడాది 440 మంది మహిళలకు డ్రోన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉండగా.. రూ.8 లక్షలు రాయితీ లభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు గుర్తించారు. మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా ఎంపిక చేయనున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు డ్రోన్లు అందిస్తారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading