నారద వర్తమాన సమాచారం
26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ :
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజులపాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలపై సీఎం చంద్రబాబు వివరించనున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.