నారద వర్తమాన సమాచారం
అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్
అమెరికా టారిఫ్కు కౌంటర్గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. US నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసింది. 6 P-81 జెట్ల కొనుగోలు కోసం 2.42 బిలియన్ డాలర్లతో 2021లో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ జెట్ల ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి.
తాజాగా ట్రంప్ సుంకాలతో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో జెట్ల డీల్ విలువ 50% పెరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.