నారద వర్తమాన సమాచారం
జి కొత్తపల్లిలో 3750 కేజీల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్న.
ద్వారక తిరుమల సివిల్ సప్లై అధికారులు.
ఏలూరు జిల్లా.. జి కొత్తపల్లి
నిరు పేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఒక ఇంట్లో సుమారు మూడు టన్నుల 750 కేజీల పిడిఎస్ రైస్ ఉన్నట్లు, సమాచారం తెలుసుకున్న ద్వారకాతిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.
నిరు పేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా జి కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు ఐదు టన్నుల పిడిఎఫ్ రైస్ మాటూరు దుర్గారావు నిలవ చేసిన రైస్ గా, గుర్తించి రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు,
రేషన్ మాఫీయాలు గ్రామీణా ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి రూ. 10 నుంచి రూ. 12కు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలను అద్దెకు తీసుకుని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారక తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామానికి చేరుకుని నిల్వచేసిన రైస్ ను స్వాధీనం చేసుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.