నారద వర్తమాన సమాచారం
శ్రీశైలం ఎమ్మెల్యే పై కేసు నమోదు
ప్రకాశం జిల్లా దోర్నాల అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాడి చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను తనకు సమర్పించాలని బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో శ్రీశైలం ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.