నారద వర్తమాన సమాచారం
పంచాయతీలకు రూ.1,120 కోట్ల విడుదలకు సీఎం హామీ : పవన్
సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు డిప్యూటీ సీఎమ్ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.
రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.