నారద వర్తమాన సమాచారం
ఏపీలో నూతన బార్లకు నేడు రెండో విడత లాటరీ
అమరావతి :
ఏపీలో ప్రభుత్వ బార్ పాలసీలో భాగంగా రెండో విడత లాటరీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ గురువారం నిర్వహించనుంది. రెండోవిడతలో 428 బార్లకోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు నిబంధనలు సవరించాలని సూచించడంతో దరఖాస్తులు పెరిగాయి. అదనంగా విధించిన ఏఆర్తోటీ పన్నును 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.