నారద వర్తమాన సమాచారం
ఎమ్.పీ మిథున్ రెడ్డి కి బెయిల్
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తు, వారంలో రెండు సార్లు విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.