నారద వర్తమాన సమాచారం
దాతల ద్వారా సేకరించి. 60.000 రు నగదును. మండా నరేంద్రకు అందజేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం…
ప్రకాశం జిల్లా కనిగిరి వాసి మండా నరేంద్ర యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ చేయగా. ఫెయిల్యూర్ అయినందున రెండోసారి ఆపరేషన్ చేయుట కొరకు. ఆర్థిక సహాయం కావాలని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వారిని కోరిన మీదట. జిల్లా సంఘం పిలుపునిచ్చి దాతల ద్వారా సేకరించిన 53500 రు. మరియు వినుకొండ విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో. 6500 రు. మొత్తం 60.000 రు లను. ఈరోజు కనిగిరి లో ఉన్న నరేంద్రను పరామర్శించి ఆపరేషన్ జరిగిన తీరును తెలుసుకోవడం అయినది. తదుపరి జిల్లా సంఘ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి. ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు. కోశాధికారి రాచర్ల శేఖర్. వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వనాథ చారి గారి చేతుల మీదగా 60.000 నగదను అందించడమైనది. జిల్లా కమిటీ అధ్యక్షులు నగదనుశ్రీనివాసచారి మాట్లాడుతూ. ఈ జిల్లాలో విద్య వైద్యానికి ఎవరి ఇబ్బంది పడకూడదని సేవలు అందిస్తున్నాము. అలాగే మండా నరేంద్ర కుటుంబానికి అవసరమైన మేరకు అండగా ఉంటామని. ఇప్పుడు వరకు వివిధ సేవా సంఘాల నుండి సహకారం అందించిన దాతలకు. రెండవసారి ఆపరేషన్ ఉచితంగా చేయించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారికి జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమంలో. వడ్లమాని నారాయణ చారి. నిమ్మకూరు మాలాద్రి. గుత్తికొండ కళ్యాణ్. రాచర్ల బ్రహ్మచారి. పొన్నపల్లి బ్రహ్మానందం. ఏలూరు వీర బ్రహ్మచారి. చోడ వెంకట సుబ్బారావు.యగ్గలం వేణుగోపాల చారి. పునుగోటి వెంకటేశ్వర్లు. Pc పల్లి ఎంఈఓ రాచకుళ్ళు శ్రీనివాసులు. రాచగుండ్ల ప్రసాదు. కే నారాయణ. పేరు స్వాములు రాములు. సంధ్య స్టూడియో శ్రీనివాస చారి. మరియు స్థానిక సంఘీయులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







