నారద వర్తమాన సమాచారం
రేపు పిడుగురాళ్ల కొండమూడు దాచేపల్లి లో విద్యుత్ బిల్లులు చెల్లింపుకు అవకాశం… విద్యుత్ శాఖ..
విద్యుత్ బిల్లులు చెల్లింపు కార్యాలయాలు ఆదివారం పనిచేయనున్నాయి. పిడుగురాళ్ల పరిధి కొండమోడు, దాచేపల్లి విద్యుత్ కార్యాలయాలలో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఈ.ఈ. ఎన్. సింగయ్య, ఏ .ఏ .ఓ, పి. సందీప్ కుమార్, డి ఈ ఈ. టి. వీరేశ్వర రావు, జె ఏ ఓ, కె. ఆశీర్వాదం, ఏఈలు . బి. భగవాన్, డి. నాగేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







