జాతీయస్థాయి కరాటే పోటీలకు మిర్యాలగూడ ఎస్సార్ డీజే విద్యార్థుల ఎంపిక: ప్రిన్సిపల్ డాక్టర్ జానీ
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి: బంధన కంటి శంకర్
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు మిర్యాలగూడ ఎస్ ఆర్ డి జి విద్యార్థులు ఆదివారం ఎల్బీనగర్ హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో sk హజ్ర 8వ తరగతి, బంగారుపత కాలు, ఎస్ కే హాజీ బాబా ఏడవ తరగతి, బంగారు, కాంస్య పత కాలు, టి అఖిల్ ఏడవ తరగతి రెండు రాష్ట్ర పత కాలు, సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని ప్రిన్సిపల్ జానీ అన్నారు . పత కాలు సాధించిన విద్యార్థులను బి ఎం ఎస్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ మధు ని పాఠశాల ప్రిన్సిపల్ జానీ, జోనల్ ఇంచార్జి స్నేహలత, ఉపాధ్యాయ బృందం అభినందించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







