గోగువాని గూడెం లో బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఈశ్వర బంధం కార్యక్రమం
మరోసారి దా తృత్వం చాటుకున్న శాసనసభ్యులు బిఎల్ఆర్
నారద వర్తమాన సమాచారం ప్రతినిధి: శంకర్ / ఫిబ్రవరి 20
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల్ గోగువానిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ్ సాలమ్మ మృతి చెందగా. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరోసారి దాతృత్వం చాటుకొని సుమారు 150 మందికి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈశ్వర బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ఊట్ల వెంకటేశ్వరరావు, పంచాయతీ వార్డు మెంబర్లు భోగి వెంకటయ్య పగిడి సురేష్ నాయకులు ఏ కొండల్, బొడ్డు సోమలింగం, జంగా వెంకన్న,దైద మురళిమోహన్, దొంగరి నాగరాజు, కొత్తోజు శ్రీనివాస చారి, దైద సుదర్శన్, దైద బాబు, దైదమహేష్, తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








