నారద వర్తమాన సమాచారం
ఏపీలో 4 కొత్త ఎయిర్ పోర్టులు: చంద్రబాబు
అమరావతి :
ఏపీలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 నాటికి 4 పోర్టులు, 4 హార్బర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని ఆయన సూచించారు. అటు PPP విధానంలో రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని తెలిపారు. నేషనల్ హైవేలతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.