Tuesday, October 14, 2025

రాజమండ్రి-తిరుపతికి నేరుగా విమాన సేవలు ప్రారంభం

నారద వర్తమాన సమాచారం

రాజమండ్రి-తిరుపతికి నేరుగా విమాన సేవలు ప్రారంభం

రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి వర్చువల్గా ప్రారంభించారు.

తొలి 35 మంది భక్తులకు టికెట్ కేవలం రూ.1999కే లభ్యం కానుంది.

ఈ సర్వీసులు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు…..


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading