Sunday, June 1, 2025

దుకాణం దారులు సిసి పుటేజ్ ఏర్పాటు చేసుకోవాలి :ఎస్సై సైదిరెడ్డి:

తెలంగాణ

దుకాణం దారులు సిసి పుటేజ్ ఏర్పాటు చేసుకోవాలి ఎస్సై సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం

నారద వర్తమాన సమాచారం ప్రతినిధి:-

చింతలపాలెం మండలం నందు అంబేద్కర్ సెంటర్లో రోడ్డు వెంబడి ఉన్న షాపు యజమానులందరికీ ఎస్సై సైదిరెడ్డి మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ ఏర్పాటు వల్ల దొంగతనాలు, కిడ్నాప్ లు , నేరాలు చేసేవారు ఆధారాలతో సహా దొరకబడును కాబట్టి అందరూ తప్పనిసరిగా సిసి ఫుటేజ్ ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు అందరికీ తెలియజేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading