Tuesday, May 20, 2025

మరోసారి వసంతను అక్కున చేర్చుకుంటున్న మైలవరం నియోజకవర్గ ప్రజానీకం.

అదే అత్మీయత
అదే అనురాగం
అదే అప్యాయత.

నారద వర్తమాన సమాచారం జి కొండూరు ప్రతినిధి.

మరోసారి వసంతను అక్కున చేర్చుకుంటున్న మైలవరం నియోజకవర్గ ప్రజానీకం.
అర్థరాత్రి దాటుతున్న కూడా జన ప్రభంజనమే
గ్రామ గ్రామాన కొనసాగుతున్న అత్మీయ కలయికలు.
ఉదయం 8గంటల నుంచి అర్థరాత్రి వరకు జనంలోనే జనం తోనే మమేకమవుతున్న వసంత కృష్ణ ప్రసాదు.
ప్రతి గ్రామంలో యువత ఉత్సాహంగా ఎదురేగి బైక్ ర్యాలీలు నిర్వహిస్తుండగా
మహిళలు హరతులు పట్టి తిలకం దిద్ది స్వాగతం పలుకుతుండగా.
పార్టీ శ్రేణులు వసంతను తమ వాడిగా చేసుకునేందుకు పోటీపడుతూ ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు
జనసేన బిజెపి నాయకులు మేము సైతం అంటూ వసంతకు తమ మద్దతు ప్రకటించి ఎన్డీయే కూటమీ ని బలపరుస్తుండగా,
ముస్లిం మైనార్టీ సోదరులు మత పెద్దలు వసంత విజయం కోసం నమాజ్ చేస్తున్నారు
క్రైస్తవ సోదర సోదరీమణులు చర్చి పాస్టర్లు తమ ప్రియతమ నేత వసంతను అక్కున చేర్చుకుంటూ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇలా అన్ని కులాలు వారు అన్ని వర్గాల వారు మన వసంత మన మనిషి . అంటూ అప్యాయత చూపిస్తూ అక్కున చేర్చుకుంటూ వసంత కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page