
నారద వర్తమాన సమాచారం:సతైనపల్లి:ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
సత్తెనపల్లి రూరల్ మండలం కందులవారిపాలెం గ్రామం నుండి 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు వీరందరినీ పసుపు కండువా కప్పి పార్టీలోకి హృదయపూర్వక ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ మీకెప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న నియోజకవర్గం మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.