Tuesday, May 20, 2025

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలోసీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి

అమరావతి

సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురందేశ్వరి

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో పురందేశ్వరిపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు

రూ.20 కోట్లకు పరువునష్టం నోటీసులు పంపిన పురందేశ్వరి

సీఎం జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page