Tuesday, May 20, 2025

గ్రూప్‌–2 ఫలితాల విడుదల గ్రూప్ – 2 మెయిన్స్ కు 92 వేల మంది అర్హత సాధించారు.

నారద  వర్తమాన సమాచారం :ప్రతినిధి

గ్రూప్‌–2 ఫలితాల విడుదల

గ్రూప్ – 2 మెయిన్స్ కు 92 వేల మంది అర్హత సాధించారు.

మెయిన్స్‌కు 92,250 మంది అర్హత.. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసిన ఏపీపీఎస్సీ

ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4,04,039 మంది హాజరు అయ్యారు.

డిసెంబర్‌లో 897 పోస్టులకు నోటిఫికేషన్‌.. తాజాగా 905కి పెరిగిన పోస్టుల సంఖ్య

ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ నిర్వహణ

45 రోజుల రికార్డు వ్యవధిలో ఫలితాల ప్రకటన.. జూలై 28న మెయిన్స్‌ నిర్వహణ

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page