![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240412-wa10992732849948679019144-1024x684.jpg?resize=696%2C465&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240412-wa10987818412171310761112-1024x684.jpg?resize=696%2C465&ssl=1)
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
ఈనెల 14వ తారీఖున జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కన్నా
సత్తెనపల్లి పట్టణం రఘు రామ్ నగర్ ప్రజావేదిక నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ నెల 14వ తారీఖున జరగబోయే.ముస్లిం మైనారిటీ నాయకుల నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశం. విజయవంతం చేయాలని. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచాలపై . ముస్లిం మైనారిటీ నాయకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలపై దీటుగా సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చిన.మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ .మరియు
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.