
నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్సుయాత్ర
హైదరాబాద్:ఏప్రిల్ 26
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర కొనసాగుతుంది.
ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు.
మిర్యాలగూడలో ప్రారంభ మైన యాత్ర.. సిద్ధిపేటలో బహిరంగ సభతో ముగు స్తుంది. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం.. ఒకట్రెండు అసెంబ్లీ నియోజ కవర్గాల్లో రోడ్షోలు నిర్వహి స్తున్నారు.
కేసీఆర్. అయితే సమయా భావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని.. పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాను న్నారు. కేసీఆర్ బస్సుయా త్ర, ప్రసంగాలతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లనుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ పెరిగింది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.