Tuesday, May 20, 2025

బారీగా తెలంగాణ మద్యం ఏపీ కి తరలింపు

నారద వర్తమాన సమాచారం

బారీగా తెలంగాణ మద్యం ఏపీ కి తరలింపు

పల్నాడు జిల్లా.

దాచేపల్లి మండలం.

దాచేపల్లి మండలo పొందుగల గ్రామ శివారులో ఏ పి  బోర్డర్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఏ పి  07 జెడ్  0616 బస్సు లో మేన్సన్ హౌస్ బ్రాంది- 36 బాటిల్స్ వాటి విలువ 24,840/- గా అక్రమ రవాణా చేయుచుండగా ఎస్ ఐ  డి .. శివ నాగరాజు మరియు సిబ్బంది కలిసి పట్టుకొనినారు. సదరు మద్యం ఎవరిదో తెలియవలసి ఉన్నది కావున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page