Tuesday, May 20, 2025

ఆంద్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్  షర్మిలపైకేసు నమోదు

నారద వర్తమాన సమాచారం

వై యస్  షర్మిలపై కేసు నమోదు


ఆంద్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్  షర్మిలపై
కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు అంశాన్ని
ప్రస్తావించినందుకు గాను ఆమె పై వైయస్ ఆర్  కడప
జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు
చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు
అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు
ఆదేశించిన సంగతి తెలిసిందే.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page