
నారద వర్తమాన సమాచారం
వై యస్ షర్మిలపై కేసు నమోదు
ఆంద్రప్రదేశ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలపై
కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో
మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు అంశాన్ని
ప్రస్తావించినందుకు గాను ఆమె పై వైయస్ ఆర్ కడప
జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు
చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు
అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు
ఆదేశించిన సంగతి తెలిసిందే.