Wednesday, July 9, 2025

నూడుల్స్ తిని బాలుడు మృతి.ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

నారద వర్తమాన సమాచారం

నూడుల్స్ తిని బాలుడు మృతి

ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

మే:12

ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిలిభిత్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం నూడిల్స్ను అన్నంతో పాటు తిన్నారు. ఇదే ఫుడ్ పాయిజన్కు దారి తీసిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో బాలుడు మరణించగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారు పురాన్ పూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading