Tuesday, May 20, 2025

రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

నారద వర్తమాన సమాచారం

జూన్ : 07

రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతో
ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే.
దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం.
-మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో
ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దానిని మాటల్లో
వర్ణించలేను. మోదీని కలిశాక అకీరా నాకు ఫోన్
చేసి తన అనుభూతిని పంచుకున్నాడు” అని
చెప్పుకొచ్చారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page