Monday, January 13, 2025

ఆంద్రప్రదేశ్ లో ఎన్ డి ఎ కూటమి హనీమూన్ నడుస్తోంది – వైఎస్ జగన్

నారద వర్తమాన సమాచారం

ఆంద్రప్రదేశ్ లో ఎన్ డి ఎ కూటమి హనీమూన్ నడుస్తోంది – వైఎస్ జగన్

అమరావతి

జూన్ :13

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ డి ఎ కూటమి హనీమూన్ నడుస్తోందని ఎమ్ ఎల్సీ ల భేటీలో మాజీ సి,ఎమ్ జగన్ అన్నారు. హామీల అమలుకు కొద్దిరోజులు సమయం ఇద్దామన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడొద్దు. ప్రలోభాలకు లొంగకుండా సమస్యలపై పోరాడాలి. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయి. ఈ వి ఎమ్ ల గోల్మాల్ పై చర్చ జరగాలి. శిశుపాలుడి వంటి చంద్రబాబు తప్పులను ఎప్పటికప్పుడు లెక్కించాలి’ అని ఆయన సూచించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading