

నారద వర్తమాన సమాచారం
జూన్ :13
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని గురజాల నియోజకవర్గం శాసనసభ్యునిగా యరపతినేని శ్రీనివాసరావు లకు అత్యధిక మెజార్టీలు రావాలని తాను పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సమీపంలోని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మొక్కుకున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన బుర్రి శ్రీనివాసరెడ్డి తన కుమారుడు బుర్రి నరసింహారెడ్డి మొక్కుబడిని కాలినడకన మట్టపల్లి వెళ్లి నరసింహ స్వామి దర్శనం చేసుకునేందుకు ఈరోజు తన కొడుకు బుర్రి నరసింహారెడ్డి తో కలిసి వెళుతున్నారు… వారికి ముందుగా హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికిన బంధువులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.