నారద వర్తమాన సమాచారం
జూన్ :15
రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా ఆదివారం యు పి ఎస్ సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.
ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి.
పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.