Tuesday, May 20, 2025

దేశవ్యాప్తంగా ఆదివారం యు పి ఎస్ సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.

నారద వర్తమాన సమాచారం

జూన్ :15

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా ఆదివారం యు పి ఎస్ సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది.

ఉదయం 9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోవాలి.

పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకెళ్లాలి.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page