నారద వర్తమాన సమాచారం
జూన్ :18
పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
జగన్మోహన్రెడ్డి బుధవారం వైయస్సార్ జిల్లా
పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు
మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ
విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 4
గంటలకు కడప ఎయిర్పోర్టుకు
చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో
పులివెందుల చేరుకుంటారు. తిరిగి 21వ తేదీన
మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్మోహన్రెడ్డి
విజయవాడ చేరుకుంటారు.