Tuesday, May 20, 2025

మాజీ సీఎం జగన్‌పై పల్నాడు జిల్లా…ఎస్పీకి ఫిర్యాదు

నారద వర్తమాన సమాచారం

జున్ :19

మాజీ సీఎం జగన్‌పై పల్నాడు జిల్లా…ఎస్పీకి ఫిర్యాదు

మాజీ సీఎం జగన్‌పై

పల్నాడు ఎస్పీకి టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.6.7 కోట్ల ప్రజా ధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకొని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు.

ఈ మేరకు ఎస్పీకి ఫిర్యాదు చేశానని, విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page