Wednesday, June 25, 2025

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

నారద వర్తమాన సమాచారం

జూన్ :22

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. కాగా, ఈ భేటీలో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వేయడంతో పాటు, ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చించనున్నట్లు సమాచారం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading