నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనం కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొనటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనటం జరిగింది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.