నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ళ పట్టణంలో కూటమి ప్రభుత్వ వందరోజులపాలనను అబివృద్ది ,సంక్షేమకార్యక్రమాలను ప్రతి ఇంటింటికి వివరించడం జరిగినది.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ,గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పిడుగురాళ్ల పట్టణం నాలుగవ వార్డు నందు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాశీం సైదా, తెలుగుదేశం పార్టీ 4th వార్డ్ అధ్యక్షులు ఆడెపు కిరీటి, 262 బూత్ కన్వీనర్ బూర్స్ శ్రీనివాసరావు, నారా బోయిన నరసింహారావు, దూదేకుల కాసిం, డుమ్మే శ్రీనివాసరావు, సిరిగిరి సూరి, షేక్ కుషీద్, బూర్స్ వీరయ్య, మహిళా పోలీస్ దూదేకుల హసీనా, వార్డ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.