Monday, June 9, 2025

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

నారద వర్తమాన సమాచారం

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

విజయవాడ :

విజయవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.

మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం – చంద్రబాబు

చెడుపై మంచి సాధించడానికి దసరా చేసుకుంటాం

తిరుమల తర్వాత 2వ అతిపెద్ద దేవాలయం ఇంద్రకీలాద్రి

దేవాలయాల్లో పవిత్రతను కాపాడాలి-చంద్రబాబు

ఉత్సవ కమిటీకి బదులు సేవా కమిటీ వేశాం-చంద్రబాబు

ఇప్పటి వరకు 5 లక్షల 80 వేల మంది దర్శించుకున్నారు

సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading