నారద వర్తమాన సమాచారం
తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ
తిరుపతి
పవిత్రమైన తిరుమలలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు దుండగులు. ఈ ఘటన
తిరుపతిలోని ప్రధాన కూడలిలో జరిగింది.ఉదయం అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్
టోపీ పెట్టి ఉండటం గమనించిన హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న భజరంగ్
దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓం నమో వేకటేశాయ…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.