నారద వర్తమాన సమాచారం
ఏప్రిల్ 15న ఏపీకి ప్రధాని మోదీ
అమరావతి :
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 15వ తేదీన రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు మోదీ హాజరు కానున్నారు. రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాగా రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది…..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.