ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ నియమితుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
నారద వర్తమాన సమాచారం ఇక ఒకే దేశము ఒకే ఎన్నికలు అమలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్? జమిలి ఎన్నికలకు ఆమోదముద్ర వేసిన కేంద్రం? 1983 ఇందిరాగాంధీ హయాంలోనే జమిలి ఎన్నికల పై చర్చ.. న్యూ ఢిల్లీ : జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమో దం తెలిపింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర…
నారద వర్తమాన సమాచారం ఏపి అసెంబ్లీలో కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ ఛైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన స్పీకర్.పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీల ఛైర్మన్లను నియమిస్తూ నోటిఫికేషన్.ప్రభుత్వ ఖాతాల సంఘం ఛైర్మన్ గా భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులుప్రభుత్వ అంచనాల సంఘం ఛైర్మనగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ గా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్.
నారద వర్తమాన సమాచారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ గా డాక్టర్ బి నారాయణన్! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి జనవరి 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది,వి.నారాయణన్ ఇస్రోలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఇస్రో…
In "భారత్"
Discover more from
Subscribe to get the latest posts sent to your email.