నారద వర్తమాన సమాచారం
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా సౌరవ్ గంగూలీ
ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ
నియమితుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.