నారద వర్తమాన సమాచారం
నేషనల్ హైవే ( ఎన్ హెచ్ – 167 ఏ జి ) కు సంబంధించిన నాలుగు లైన్ ల పనులకు శంఖుస్థాపన మహోత్సవం లో పాల్గొన స్థానిక ఎమ్మెల్యేలు కన్నా మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు,యరపతినేని, భాష్యం…..
రాజుపాలెం:-
రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన నేషనల్ హైవే (NH – 167 AG) కు సంబంధించిన నాలుగు లైన్ ల పనులకు శంఖుస్థాపన మహోత్సవం లో పాల్గొన స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మరియు స్థానిక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పెద్దకూరపాడు శాసన సభ్యులు భాష్యం ప్రవీణ్
గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్ట మట్టి వేసిన దాఖలాలు కూడా లేవు
గత ప్రభుత్వంలో మాటలే కానీ చేతలు లేవు
కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల గడువులోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం
రోడ్లు రవాణా వ్యవస్థ ఉంటే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుంటుంది
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.