Sunday, August 3, 2025

నేడు రాష్ట్రానికి గడ్కరీ.. 2 NHలు జాతికి అంకితం

నారద వర్తమాన సమాచారం

నేడు రాష్ట్రానికి గడ్కరీ.. 2 NHలు జాతికి అంకితం

ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర పరిధిలో నేషనల్ హైవేలకు సంబంధించి రూ.5,233 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. విస్తరణ పనులు పూర్తైన మదనపల్లె-పీలేరు, కర్నూలు-మండ్లెం జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమిస్తారు.

మరో 27 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading