నారద వర్తమాన సమాచారం
గుంటూరులో పానీపూరీ బండ్లు నిషేధం
గుంటూరులోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట సహా 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడంతో గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ అప్రమత్తమయ్యారు.
కమిషనర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యంపై జాగ్రత్తలు సూచించారు.
వ్యాధి మరింత ప్రబలకుండా తక్షణ చర్యగా నగరంలో టిఫిన్ బండ్లు, పానీపూరీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్ …
Discover more from
Subscribe to get the latest posts sent to your email.