Tuesday, October 14, 2025

ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం

నారద వర్తమాన సమాచారం

అమరావతి :

ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం

300 అడుగుల నీరుకొండ కొండపై (మొత్తం 600 అడుగులు) 100 అడుగుల బేస్‌పై 200 అడుగుల విగ్రహం.

బేస్‌లో మ్యూజియం, మినీ-థియేటర్ & కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు & లిఫ్ట్‌లు.

DPR టెండర్లు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading