Wednesday, October 15, 2025

విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

నారద వర్తమాన సమాచారం

విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

  • దుర్గగుడి ఆలయ బోర్డు సభ్యలుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
  • కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణని నియమించిన ప్రభుత్వం.
  • దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా…..

1. అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ

2. బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ

3. గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ

4. జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ

5. హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ

6. జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ

7. మన్నె కళావతి-నందిగామ -టీడీపీ

8. మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ

9. పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన

10. పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ

11. పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ

12. వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ

13. సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ

14. తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన

15. తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన

16. అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading