నారద వర్తమాన సమాచారం
విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం
- దుర్గగుడి ఆలయ బోర్డు సభ్యలుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
- కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా రాధాకృష్ణని నియమించిన ప్రభుత్వం.
- దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా…..
1. అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ
2. బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
3. గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
4. జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ
5. హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
6. జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ
7. మన్నె కళావతి-నందిగామ -టీడీపీ
8. మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
9. పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
10. పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ
11. పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ
12. వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ
13. సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ
14. తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన
15. తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన
16. అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.