నారద వర్తమాన సమాచారం
నర్సాపురం ఓ పాస్టర్ ఇంట్లో ₹2.27 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
గురువారం పాస్టర్ ఘంటా జాన్ బాబు నివాసంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల సమయంలో, లెక్కల్లో చూపని ₹2,27,94,000 నగదు లభ్యమైంది.
నరసాపురానికి భారీ మొత్తంలో అనధికార నగదు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








